ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్ మెప్పింపు

మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్ మెప్పింపు

పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తొలెం శ్రీనివాస్ ఓ వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు ఓటీటీ వేదిక జీ5లో ఆగస్టు 8న విడుదలైన ‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సంపాదించి ట్రెండింగ్లో నిలిచింది. ఈ సిరీస్‌లో తొలెం శ్రీనివాస్ దుబాయ్ ఏజెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విద్యా ప్రస్థానం:

చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి

పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్

ఇల్లెందులో డిగ్రీ

నల్లగొండలో బీఈడీ

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు, డిస్టెన్స్) పూర్తి చేశారు.

అవకాశం ఎలా దక్కింది?
డైరెక్టర్ బుర్ర శివకృష్ణ, హీరో అనిల్ గిలా ఆశీర్వాదంతో ఈ వెబ్ సిరీస్‌లో నటించే ఛాన్స్ లభించిందని శ్రీనివాస్ తెలిపారు.

తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌లో స్థానిక యువకుడు నటించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి ఆయనకు అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….