ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  ఐదుగురు రాగి వైర్ దొంగలు అరెస్ట్ డీఎస్పీ .రవీందర్ రెడ్డి.

ఐదుగురు రాగి వైర్ దొంగలు అరెస్ట్
డీఎస్పీ .రవీందర్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రాగి వైర్ దొంగతనం కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డి.ఎస్.పి రవీందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో నాలుగు లక్షల రూపాయల విలువైన కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఐదు సెల్‌ఫోన్లు, ఒక కీయ కార్, ఒక ద్విచక్ర వాహనం (స్కూటీ)లను స్వాధీనం చేసుకున్నారు.

కేసును చాకచక్యంగా చేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి ప్రశంసించారు. స్థానిక ప్రజలు కూడా పోలీసుల కృషిని అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….