ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని
ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీస్ అమరవీరులకు జేఏసీ సభ్యులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ – “ప్రజాస్వామ్య రక్షణే మా పరమావధి. సమాజ శ్రేయస్సు కోసం కర్తవ్యదీక్షతో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. శాంతి భద్రతల కాపాడటంలో వారి పాత్ర చిరస్మరణీయమైంది” అని తెలిపారు.

పోలీస్ అమరవీరుల సేవలు సమాజానికి ఆదర్శమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోరాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని అమరులకు పుష్పాంజలులు ఘటించి నివాళులర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….