ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  నిజామాబాద్‌లో ఎన్‌కౌంటర్: కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ హతం

నిజామాబాద్‌లో ఎన్‌కౌంటర్ కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ హతం

నిజామాబాద్‌,ఆధాబ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సీసీఎస్‌ కానిస్టేబుల్‌ను హత్య చేసిన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్‌ను పోలీసులు సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు.

వివరాల్లోకి వెళితే, రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఉంచారు. ఈ క్రమంలో కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుండి తుపాకీ లాక్కొని అక్కడే ఉన్న వారిపై కాల్పులు జరపడానికి యత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎవరికి ప్రాణనష్టం కలగకుండా స్పందించి రియాజ్‌పై కాల్పులు జరిపారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

గతంలో 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్, ఇటీవల డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటనతో మళ్లీ చర్చనీయాంశమయ్యాడు. ఈ ఘటనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ప్రాంతాన్ని ముట్టడి చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….