ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మద్యం విక్రయాలు తప్పనిసరిగా MRP ధరలకే జరగాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

మద్యం విక్రయాలు తప్పనిసరిగా MRP ధరలకే జరగాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: మద్యం షాపులు ఎమ్మార్పీ ధరలకు విరుద్ధంగా అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నందుకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“బెల్ట్ షాపులకు అధిక రేట్లకు సరఫరా చేసి, అక్కడినుంచి సాధారణ ప్రజలకు మరింత ఎక్కువ ధరలకు అమ్మడం అన్యాయం. మద్యం తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
అని అన్నారు.
ఈ సమావేశంలో అక్కిరెడ్డి వెంకటరెడ్డి, కొమరం రాంబాబు, పోగు వెంకటేశ్వర్లు, రేగా సత్యనారాయణ, కొంపల్లి చిన్న రామలింగం, పాయాం నరసింహారావు, కట్టుకోజుల వేణు, చిట్టి మల్ల ప్రవీణ్, గంధర్ల సతీష్, నిట్ట ప్రభాకర్, ఎలాగొండ శ్రీనివాస్, బంధు సతీష్, ఊకె నరేష్, పోలె బోయిన శేఖర్, రావుల సమ్మయ్య, కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….