ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి ప్రాంతంలో భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భేదించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32 వేల లీటర్ల రా మెటీరియల్‌ను కూడా గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో బంగ్లాదేశ్ మహిళ కూడా ఉన్నట్టు సమాచారం. ఆమె వాంగ్మూలంతోనే ఈ గుట్టురట్టు బయటపడింది.

పోలీసుల ప్రాథమిక విచారణలో, ఈ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండీ (MD) డ్రగ్స్‌ తయారవుతున్నట్లు బయటపడింది. తయారీదారులు, సరఫరాదారుల మధ్య బలమైన నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారైన మత్తు పదార్థాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి.

డ్రగ్స్ తయారీని కప్పిపుచ్చడానికి, నిందితులు ఈ యూనిట్‌ను కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో నడుపుతున్నారు. ప్రస్తుతం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మాఫియా నెట్‌వర్క్‌లో మరికొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారని అనుమానిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….