ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి : ఎస్ఎఫ్ఐ

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి : ఎస్ఎఫ్ఐ

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి మదాసు అఖిల్ డిమాండ్ చేశారు.

వర్షాకాలం కారణంగా దోమల పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు, కలుషిత ఆహారం వల్ల టైఫాయిడ్, కలుషిత నీరు వాడటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు స్నానానికి, తాగడానికి ఉపయోగించే నీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని, ఇప్పటికే జ్వరాల బారిన పడిన వారికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

అధికారులు నిమ్మకు నిర్రెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించిన అఖిల్, విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అసహ్యం కలిగిస్తోందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

– విప్లవాభివందనాలతో
ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి
మదాసు అఖిల్ (7569097884)

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….