ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మణుగూరులో పోలీసుల నాకాబంది.. 74 వాహనాల తనిఖీ

మణుగూరులో పోలీసుల నాకాబంది.. 74 వాహనాల తనిఖీ

మణుగూరు, జూలై 23 (ఆధాబ్ న్యూస్):

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో గురువారం పోలీసులు విస్తృత నాకాబంది నిర్వహించారు. మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 74 వాహనాలను పరిశీలించారు.

తనిఖీల్లో 66 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక టాటా మ్యాజిక్ వాహనం, 2 ట్రాలీలు, 2 ట్రాక్టర్లను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్, బీమా తదితర వివరాలను పరిశీలించి, నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచే ఉద్దేశంతో ఈ నాకాబంది నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై రహూఫ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….