ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అర్థరాత్రి మారెళ్లపాడు పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం త్వరితగతిన రైతులకు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పాయం

అర్థరాత్రి మారెళ్లపాడు పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం

త్వరితగతిన రైతులకు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పాయం

ఆధాబ్ న్యూస్  అశ్వాపురం, ఆగస్టు 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో జరుగుతున్న పనుల పురోగతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తుమ్మలచెరువుకు గోదావరి నీటిని వీలైనంత త్వరగా తరలించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి, పగలు రెండు షిఫ్టుల్లో పనులు కొనసాగించాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా పనులను ఆపవద్దని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని, అవసరమైతే పనులు పూర్తయ్యే వరకు పగలు, రాత్రి ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

నెలాఖరులోగా మారెళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి తీరుతామని, రైతులకు త్వరితగతిన సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు వూసా అనిల్ కుమార్, SRLP డీఈ శ్రీనివాస్, ఇతర అధికారులు, కోలా శశికాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….