ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ఫామ్ ఆయిల్ తోటకు నిప్పు.. రైతుకు భారీ నష్టం

ఫామ్ ఆయిల్ తోటకు నిప్పు.. రైతుకు భారీ నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వెంకటనారాయణ విజ్ఞప్తి

కరకగూడెం, మే 16 ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాటి గూడెం గ్రామానికి చెందిన రైతు పోలేబోయిన వెంకటనారాయణ సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటకు అకస్మాత్తుగా నిప్పు అంటుకొని మొక్కలు కాలిపోయాయి.

 

వివరాల్లోకి వెళ్తే.. రైతు వెంకటనారాయణ గత సంవత్సరం సుమారు 3 ఎకరాల్లో రూ.1 లక్ష వ్యయంతో పామ్ ఆయిల్ మొక్కలను నాటాడు. ఎంతో ఆశతో సాగు చేస్తున్న ఈ పంట ప్రస్తుతం మంచి దశలో ఎదుగుతున్న సమయంలో గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో తోటలోని మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.

 

ఈ అగ్నిప్రమాదంతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. పంట కాలిపోవడంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కాలిపోయిన తోటను చూసి కన్నీటి పర్యంతమైన రైతు వెంకటనారాయణ, తనను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు.

 

స్థానిక రైతులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాలతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….