ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

కరకగూడెం,మార్చి 13: ఆధాబ్ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షలను భయంగా లేదా ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం మరియు ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథంతో పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు కోరారు.

అలాగే తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రతి విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….