ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  జాతరకు వెళ్లేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య

జాతరకు వెళ్లేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య
మహబూబ్ నగర్, ఆధాబ్ న్యూస్:
మహబూబ్‌నగర్ జిల్లా, హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక 7వ తరగతి విద్యార్థి విజయ్ (13) ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే— కార్తీక పౌర్ణమి సందర్భంగా కురుమూర్తి జాతరకు స్నేహితులతో కలిసి వెళ్లాలని విజయ్ ఇంట్లో చెప్పాడు. ఇందుకోసం తండ్రి శ్రీనివాసులు వద్ద రూ.100 అడిగాడు. అయితే పనులు ఉన్నాయని తండ్రి డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీనితో మనస్థాపానికి గురైన విజయ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తరువాత తల్లి ప్రభావతి పరిస్థితి తెలుసుకుని డబ్బులు ఇప్పించినా, అప్పటికే స్నేహితులు జాతరకు వెళ్లిపోయారు. బాధతో విజయ్ ఇంటి వద్ద ఉన్న పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఈ విషాదం తీవ్ర కలకలం రేపింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….