ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శ్రీ సీతారామచంద్రస్వామివారిని” దర్శించుకున్న మంత్రి పొంగులేటి.

భద్రాచలం, నవంబర్ 23  ఆధాబ్  న్యూస్  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనే శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!