ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  వైరాలో ఏసీబీ దాడి – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్

వైరాలో ఏసీబీ దాడి – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
ఖమ్మం ప్రతినిధి ,ఆధాబ్ న్యూస్
ఖమ్మం జిల్లా వైరాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం దాడి నిర్వహించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. ప్రసాద్‌ను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రైవేట్ అసిస్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పెనుబల్లి ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఇటుక రవాణా కోసం నాలుగు ట్రాక్టర్లు, ఐదు టిప్పర్లను నడిపేందుకు అనుమతులు పొందాల్సి ఉండగా, ఇందుకు గాను ప్రసాద్ నెలకు ₹24,800 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్‌కు ₹3,200, ఒక్కో ట్రాక్టర్‌కు ₹2,200 చొప్పున డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు మంగళవారం ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….