ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  దమ్మపేటలో భారీగా గంజాయి పట్టివేత

దమ్మపేటలో భారీగా గంజాయి పట్టివేత
పాల్వంచ,ఆధాబ్ న్యూస్:
దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వాహన తనిఖీల సందర్భంగా దమ్మపేట పోలీసులు 36 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదే కాకుండా, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో మొత్తం రూ. కోటి యాభై లక్షల విలువైన 304 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన దమ్మపేట SI సాయి కిషోర్ రెడ్డి, అశ్వారావుపేట CI నాగరాజు రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కొత్తగూడెం DSP రెహమాన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….