ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటూ గ్రామ కమిటీ  – పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం సమర్పణ

పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటూ గ్రామ కమిటీ  – పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం సమర్పణ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం,
సమత్ మోతె (గొల్లగూడెం) గ్రామపంచాయితీలోని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు మలకం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గ్రామ పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు ప్రతి అర్హుడికి మంజూరు కావాల్సిందే” అని తెలిపారు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది తొలి చర్య అని పేర్కొన్నారు.
ఈ వినతి కార్యక్రమంలో కుంజ లక్ష్మయ్య, ఇర్ప నాగేశ్వరరావు, సుతారి నాగేశ్వరరావు, మలకం పుల్లయ్య, ఇర్ప స్వామి, కుంజ వెంకన్న తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….