ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అశ్వాపురం మండలంలో శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పర్యటన: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అశ్వాపురం మండలంలో శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పర్యటన: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణపురం, మిట్టగూడెం, బట్టీల గుంపు, అమ్మగారిపల్లి, జగ్గారం, అమేర్ధ పంచాయతీల పరిధిలో సుమారు రూ. 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించిన CC రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని మండలంలో రోడ్ల నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండలం ముందంజలో ఉంది,” అని తెలిపారు.

ప్రతి గ్రామానికీ మరింత అభివృద్ధిని తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అభినందిస్తూ, వారి సహకారం వల్ల గ్రామాల్లో వాడ వాడకూ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….