ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  అర్ధరాత్రి మణుగూరు చేపల మార్కెట్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అర్ధరాత్రి మణుగూరు చేపల మార్కెట్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మత్తు పదార్థాల మాయలో పడుతున్న యువతను పట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పోలీస్ శాఖ, తాజాగా చేపల మార్కెట్ పరిసరాల్లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడి వద్ద నుంచి ‘గమ్ ట్యూబ్’ వంటి వింతమైన మత్తు పదార్థం పట్టుబడింది.

ఈ ట్యూబ్‌ను కవర్లో వేసి శ్వాస ద్వారా పీల్చడం వల్ల విపరీతమైన మత్తు కలుగుతుందని పోలీసులు వెల్లడించారు. దీనికి బానిసలుగా మారుతున్న యువత, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు స్పందించిన మణుగూరు సీఐ నాగబాబు మాట్లాడుతూ – “ఇది ఒక్క గంజా కాదు, గమ్ ట్యూబ్ ద్వారా సైతం యువత మత్తు వలయంలో చిక్కుకుంటున్నారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

పోలీసుల విజ్ఞప్తి – తల్లిదండ్రులు, గురువులు, సమాజం అందరూ కలిసి యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఒక్కడిగా నిలవాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….