ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత: జూలూరుపాడు మండలంలో 9 మందిపై కేసు నమోదు

రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత: జూలూరుపాడు మండలంలో 9 మందిపై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న మినీ కంటైనర్‌ను జూలూరుపాడు పోలీసులు మరియు సిసిఎస్ బృందం సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో పట్టుకున్నారు.

పోలీసుల చెబుతునట్లు, మినీ కంటైనర్‌లో దాచి ఉంచిన 8 కిలోల 300 గ్రాముల గంజాయిను గుర్తించారు. దీని విలువ సుమారు రూ.4.15 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు. అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో పోలీసులు చేపట్టిన ఈ చర్యలను ఆయన ప్రశంసించారు. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరెవరితో కలిసి ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

ఈ ఘటన జిల్లాలో ఉలిక్కిపడేలా చేసింది. గంజాయి రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నేరాలలో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….