ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో సీటు వివాదం – ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ.

మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో సీటు వివాదం – ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ.
భద్రాచలం, మే 15, ఆధాబ్ న్యూస్; మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో సీటు వివాదం తీవ్ర స్థాయికి చేరింది. బుకింగ్ చేసిన సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్షణాల్లోనే ఘర్షణకు దారి తీసింది.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు, ఒక మహిళ బుక్ చేసుకున్న సీటును మరో మహిళ ఆక్రమించడంతో మాటల యుద్ధం మొదలైంది. విషయం ఉధృతంగా మారి, బస్సులో ప్రయాణిస్తున్న ఇతరుల ముందు సుదీర్ఘ వాదన కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కనిపించడంతో, అక్కడి ప్రయాణికులు బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆపించారు.

పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు మహిళలను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన నేపథ్యంలో వారు మద్యం సేవించారా లేదా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్నవారు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. పోలీసులు విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….