ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు – డీఎస్పీ, సీఐ అదుపులోకి

సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు – డీఎస్పీ, సీఐ అదుపులోకి

సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం పై మంగళవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఓ మెడికల్ కేసులో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన కేసులో సూర్యాపేట సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారథిపై ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

బాధితుడి ఫిర్యాదుతో స్పందించిన ఏసీబీ అధికారులు కేసును దర్యాప్తు చేశారు. విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలడంతో, 16 లక్షల రూపాయల మేర ఒప్పందం జరిగినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అదనంగా, ఇద్దరి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులెవరైనా లంచం డిమాండ్ చేస్తే, అది నేరమేనని స్పష్టం చేశారు. బాధితులు ఎటువంటి భయంకు లోనవకుండా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….