అనంతారం గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో మంగళ వారం 2 గంటల ప్రాంతంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఒక తాడిచెట్టు దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
పిడుగు పడిన శబ్దంతో గ్రామ ప్రజలు ఒక్కసారి ఉల్కి పడ్డారు.
Post Views: 179









