ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధం.

అనంతారం గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో మంగళ వారం 2 గంటల ప్రాంతంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఒక తాడిచెట్టు దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
పిడుగు పడిన శబ్దంతో గ్రామ ప్రజలు ఒక్కసారి ఉల్కి పడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!