ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మణుగూరుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మణుగూరు,ఆధాబ్ న్యూస్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరు పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని, తెలంగాణ సంస్కృతి, హక్కులు, సంక్షేమ అంశాలపై ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్థానిక జాగృతి నేతలు వేగవంతం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!