ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం పోలీస్ సూచన: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం విక్రయంపై నిషేధం

కరకగూడెం పోలీస్ సూచన: గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం విక్రయంపై నిషేధం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
రేపు గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు చికెన్, మటన్ షాపులు మరియు మద్యం విక్రయ కేంద్రాలను ఒకరోజు పాటు మూసివేయాలని కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పీ.వి.ఎన్. రావు తెలిపారు.
వ్యాపారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!