ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మావోయిస్టు పార్టీకి కొత్త చీఫ్: తిప్పరి తిరుపతి నియామకం

మావోయిస్టు పార్టీకి కొత్త చీఫ్: తిప్పరి తిరుపతి నియామకం

ఖమ్మం ,ఆధాబ్ న్యూస్:

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అలియాస్ బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత కొత్త నేతృత్వంపై చర్చలు ప్రారంభం.

తెలంగాణలోని నాయకుడు లేదా బెంగాల్‌కు చెందిన నేత తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారని వర్గాలు అంచనా.

తాజా సమాచారం ప్రకారం, తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజిని కొత్త చీఫ్‌గా నియమించబడింది.

పార్టీ నిబంధనల ప్రకారం, పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి ప్రత్యేక ప్లీనరీ/మహాసభలోనే నిర్ణయించబడుతుంది.

కేశవరావు, బస్వరాజు మృతి తర్వాత, కరీంనగర్ జిల్లా నేత తిప్పరి తిరుపతికి కేంద్ర నాయకుని బాధ్యతలు అప్పగించబడ్డాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!