ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో మండల స్థాయి TLM మేళా విజయవంతం

కరకగూడెంలో మండల స్థాయి TLM మేళా విజయవంతం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్

కరకగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి ఉపాధ్యాయుల TLM మేళా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల ఘనంగా ప్రారంభించారు.

ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతతో బోధన–అభ్యసన సామగ్రిని ప్రదర్శించగా, ఎంపికైన వారు జిల్లా స్థాయి మేళాలో పాల్గొననున్నారు. విద్యా నాణ్యత పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని ఎంవీఓ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!