ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో మండలంలో ఉరుములుతో మోస్తరు వర్షం .

కరకగూడెంలో మండలంలో ఉరుములుతో మోస్తరు వర్షం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నీలి ఆకాశాన్ని మేఘాలు కమ్ముకొని, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురుస్తూ చల్లని వాతావరణాన్ని తెచ్చాయి. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన ప్రజలకు ఈ వాన కొంత ఉపశమనాన్ని కలిగించింది.
వేగంగా మారిన వాతావరణం, ఉరుములతో కురిసిన వర్షం మండలంలోని కరకగూడెం, సహా పలు గ్రామాల్లో చల్లదనాన్ని తీసుకొచ్చింది. ప్రజలు ఎండల నుంచి తక్షణ ఉపశమనం పొందారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!