ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇకలేరు.

జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇకలేరు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూబ్లీహిల్స్ BRS పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినా ఆయనను కాపాడలేకపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!