ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆళ్లపల్లి నూతన ఎస్సై సోమేశ్వర్, పినపాక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఆళ్లపల్లి నూతన ఎస్సై సోమేశ్వర్, పినపాక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆళ్లపల్లి,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ప్రజాభవన్‌లో పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఐ సోమేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త బాధ్యతలలో ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిష్టతో పని చేయాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రజల మద్దతుతో సమర్థవంతమైన సేవలందించాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!