ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పదోన్నతి పొందిన ఎస్సైలకు హార్దిక శుభాకాంక్షలు

పదోన్నతి పొందిన ఎస్సైలకు హార్దిక శుభాకాంక్షలు
ఆధాబ్ న్యూస్: వెబ్ డెస్క్
12వ బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు కందుల అశోక్ కుమార్, బోయిన పరశురాములు, కొండపర్తి నరేష్, ముత్త రవికుమార్ ఎస్సై హోదా నుంచి సీఐ హోదాకు పదోన్నతి పొందారు.

ఈ సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!