ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బూడిద వాగు పొంగి పొర్లింపు – బ్రిడ్జి వద్ద పరిస్థితిని సమీక్షించిన అధికారులు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి వద్ద బూడిద వాగు పొంగిపొర్లుతున్న దృశ్యాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా వాగు నీరు పెరిగి, బ్రిడ్జి వద్ద కోతకు గురౌతున్న ప్రాంతాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కుమార్, ఎంపీవో మారుతి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ వాగు వద్దకు వెళ్లరాదని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!